Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూటమి ప్రభుత్వంపై నమ్మకం లేక వరద బాధితులకు కోటి రూపాయలు నేనే ఖర్చు పెట్టా: బొత్స

ఐవీఆర్
మంగళవారం, 11 మార్చి 2025 (17:35 IST)
విజయవాడ బుడమేరు వరద బాధితుల పరిహారంపై శాసన మండలిలో హోంమంత్రి అనిత వైసిపిని ఉద్దేశిస్తూ... వరద బాధితులకు రూ. కోటి సాయం అదిస్తామని ఆనాడు జగన్ ప్రకటించారనీ, ఐతే ఆ కోటి రూపాయలు ఇంతవరకూ వరద బాధితుల నిధికి రాలేదన్నారు. ఆ డబ్బు ఏమైందో తెలియదని చెప్పారు. ఈ ప్రశ్నపై బొత్స సత్యనారాయణ సమాధానమిచ్చారు.
 
కూటమి ప్రభుత్వంపైన తమకు నమ్మకం లేదన్నారు. వరద బాధితులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన సాయం ఏమేరకు అందిందో అక్కడి ప్రజలను అడిగితే తెలుస్తుందని అన్నారు. తాము ఇచ్చే సాయాన్ని కూడా మాయం చేస్తారని జగన్ ఇచ్చిన కోటి రూపాయల మొత్తానికి బాధ్యత నేనే తీసుకున్నానని చెప్పారు. ఆ కోటి రూపాయలతో బాధితులకు పాలు, నీళ్లు, నిత్యావసరాలు కొనుగోలు చేసి ఇచ్చినట్లు చెప్పారు.
 
బొత్స ఇచ్చిన సమాధానంపై కూటమి నాయకులు ఛలోక్తులు విసిరారు. ఐతే కోటి రూపాయలు మొత్తం అలా నీళ్ల రూపంలో స్వాహా చేసారా అంటూ సెటైర్లు వేసారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

ప్రభాస్‌కు కొత్త తలనొప్పి : ఆ హీరోయిన్‌ను తొలగించాల్సిందేనంటూ డిమాండ్!

Priyadarshi: సారంగపాణి జాతకం ఎలావుందో తెలిపే థీమ్ సాంగ్ విడుదల

Nani: నాని తదుపరి సినిమా దర్శకుడు సుజీత్ గురించి అప్ డేట్

Imanvi: ప్రభాస్ సినిమాలో పాకిస్థాన్ నటి ఇమాన్విని తొలగించండి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments