Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూటమి ప్రభుత్వంపై నమ్మకం లేక వరద బాధితులకు కోటి రూపాయలు నేనే ఖర్చు పెట్టా: బొత్స

ఐవీఆర్
మంగళవారం, 11 మార్చి 2025 (17:35 IST)
విజయవాడ బుడమేరు వరద బాధితుల పరిహారంపై శాసన మండలిలో హోంమంత్రి అనిత వైసిపిని ఉద్దేశిస్తూ... వరద బాధితులకు రూ. కోటి సాయం అదిస్తామని ఆనాడు జగన్ ప్రకటించారనీ, ఐతే ఆ కోటి రూపాయలు ఇంతవరకూ వరద బాధితుల నిధికి రాలేదన్నారు. ఆ డబ్బు ఏమైందో తెలియదని చెప్పారు. ఈ ప్రశ్నపై బొత్స సత్యనారాయణ సమాధానమిచ్చారు.
 
కూటమి ప్రభుత్వంపైన తమకు నమ్మకం లేదన్నారు. వరద బాధితులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన సాయం ఏమేరకు అందిందో అక్కడి ప్రజలను అడిగితే తెలుస్తుందని అన్నారు. తాము ఇచ్చే సాయాన్ని కూడా మాయం చేస్తారని జగన్ ఇచ్చిన కోటి రూపాయల మొత్తానికి బాధ్యత నేనే తీసుకున్నానని చెప్పారు. ఆ కోటి రూపాయలతో బాధితులకు పాలు, నీళ్లు, నిత్యావసరాలు కొనుగోలు చేసి ఇచ్చినట్లు చెప్పారు.
 
బొత్స ఇచ్చిన సమాధానంపై కూటమి నాయకులు ఛలోక్తులు విసిరారు. ఐతే కోటి రూపాయలు మొత్తం అలా నీళ్ల రూపంలో స్వాహా చేసారా అంటూ సెటైర్లు వేసారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments