Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను ఆరోగ్యంగా ఉన్నాను, నెలరోజులు అంతే: రోజా

Webdunia
బుధవారం, 7 ఏప్రియల్ 2021 (16:02 IST)
ఎపిఐఐసి ఛైర్ పర్సన్, నగరి ఎమ్మెల్యే రోజా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలోని ఐసియు నుంచి తన నివాసానికి వచ్చేశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఆమే స్వయంగా ఈ విషయాన్ని తెలిపారు. ఒక వీడియోను తీసి ఆమే అభిమానులకు పంపారు.
 
నేను ఆరోగ్యంగా ఉన్నాను. మీరు ఆందోళనకు గురికావద్దు. ఎంపిటిసి, జడ్పీటీసీ ఎన్నికలు జరిగితే వైసిపికి ఓట్లెయ్యాలని ప్రజలకు చెబుతూ ప్రచారం చేయడం.. ఎవరు భయపడకండి అంటూ రోజా ఒక సెల్ఫీ వీడియో పెట్టారు. అంతే కాకుండా విజయదరహాసం చూపిస్తూ ఫోటోలను కూడా షేర్ చేశారు. 
 
ఇప్పటి వరకు రోజా ఆరోగ్యంపై వదంతులు రావడంతో పాటు ఆమె భర్త సెల్వమణి మాత్రమే అభిమానులతో మాట్లాడుతున్నారు. దీంతో అభిమానుల్లో మరింత ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో రోజానే స్వయంగా అభిమానులకు వీడియో పంపడంతో వారిలో ఆందోళన తగ్గింది. ప్రస్తుతం స్థానికంగా ఉన్న నేతలే ఎంపిటిసి, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ప్రచారాన్ని నిర్వహించేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2: తాండవం సంగీతం తగతగ తాండవంలా వుంటుందన్న థమన్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments