Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను ఆరోగ్యంగా ఉన్నాను, నెలరోజులు అంతే: రోజా

Webdunia
బుధవారం, 7 ఏప్రియల్ 2021 (16:02 IST)
ఎపిఐఐసి ఛైర్ పర్సన్, నగరి ఎమ్మెల్యే రోజా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలోని ఐసియు నుంచి తన నివాసానికి వచ్చేశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఆమే స్వయంగా ఈ విషయాన్ని తెలిపారు. ఒక వీడియోను తీసి ఆమే అభిమానులకు పంపారు.
 
నేను ఆరోగ్యంగా ఉన్నాను. మీరు ఆందోళనకు గురికావద్దు. ఎంపిటిసి, జడ్పీటీసీ ఎన్నికలు జరిగితే వైసిపికి ఓట్లెయ్యాలని ప్రజలకు చెబుతూ ప్రచారం చేయడం.. ఎవరు భయపడకండి అంటూ రోజా ఒక సెల్ఫీ వీడియో పెట్టారు. అంతే కాకుండా విజయదరహాసం చూపిస్తూ ఫోటోలను కూడా షేర్ చేశారు. 
 
ఇప్పటి వరకు రోజా ఆరోగ్యంపై వదంతులు రావడంతో పాటు ఆమె భర్త సెల్వమణి మాత్రమే అభిమానులతో మాట్లాడుతున్నారు. దీంతో అభిమానుల్లో మరింత ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో రోజానే స్వయంగా అభిమానులకు వీడియో పంపడంతో వారిలో ఆందోళన తగ్గింది. ప్రస్తుతం స్థానికంగా ఉన్న నేతలే ఎంపిటిసి, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ప్రచారాన్ని నిర్వహించేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments