Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ ప్రజలకు ఏం కావాలో నాకు తెలుసు, జగన్ అలా సీయం అయ్యారు: శ్వేత కేశినేని

Webdunia
శనివారం, 6 మార్చి 2021 (10:10 IST)
కేశినేని శ్వేత. తెదేపా నుంచి విజయవాడ మేయర్ అభ్యర్థిగా బరిలో నిలిచింది. ఈమె ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్‌గా మారారు. ఎక్కడ ప్రచారం చేస్తున్నా ప్రత్యర్థి పార్టీ వైసిపిపై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధిస్తూ దూసుకువెళ్తున్నారు.
 
తాజాగా ఆమె విజయవాడ 5వ డివిజన్లో పర్యటిస్తూ నేరుగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు ఎక్కుపెట్టారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి వారసత్వ రాజకీయాలతోనూ, డబ్బుతోనీ సీయం అయ్యారని విమర్శించారు. తను మాత్రం విజయవాడ ఆటోనగర్ కార్మికుల మధ్య పెరిగాననీ, విజయవాడ నగర ప్రజలకు ఏం కావాలో తనకు తెలుసునని చెప్పుకొచ్చారు.
 
అధికారంలోకి వచ్చిన వైసిపి విజయవాడ వాసులకి ఏమయినా చేసిందా... చేస్తే ఏమిటో చెప్పాలన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో విజయవాడలో తెదేపా ఘన విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments