Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను తెలుగుదేశంలో చేరుతున్నా... ఏపీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణికి ఆడపడుచు షాక్

Webdunia
బుధవారం, 16 మార్చి 2022 (13:53 IST)
ఎన్నికలకు మరో రెండున్నరేళ్లు సమయం వుంది కానీ ఇప్పుడే హీట్ మొదలైనట్లుంది. జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. తెదేపాతో స్నేహం వుంటుందన్నది పరోక్షంగా ఆయన చెప్పకనే చెప్పారు. దీనితో ఇప్పుడు తెలుగుదేశం శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనబడుతోంది. రానున్న ఎన్నికల్లో పవర్ స్టార్ వెన్నుదన్నుగా వుంటారన్న ఆశతో అప్పుడే ఆశావహులు తెదేపా తీర్థం పుచ్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

 
ఇక అసలు విషయానికి వస్తే... ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆడపడుచు పల్లవిరాజు ఆమెకి షాకిచ్చే నిర్ణయం వెల్లడించారు. త్వరలో తను తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. పార్వతీపురంలో తన అనుచరులతో సమావేశమయ్యాక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

 
గిరిజనుల సమస్యలను పరిష్కరించడంలో వైకపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనీ, అందుకే వారి సమస్యల పరిష్కారం కోసం తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కాగా గత ఎన్నికల్లో పల్లవి రాజు తెలుగుదేశం పార్టీ టిక్కెట్ ఆశించి పొందలేకపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments