Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను తెలుగుదేశంలో చేరుతున్నా... ఏపీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణికి ఆడపడుచు షాక్

Webdunia
బుధవారం, 16 మార్చి 2022 (13:53 IST)
ఎన్నికలకు మరో రెండున్నరేళ్లు సమయం వుంది కానీ ఇప్పుడే హీట్ మొదలైనట్లుంది. జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. తెదేపాతో స్నేహం వుంటుందన్నది పరోక్షంగా ఆయన చెప్పకనే చెప్పారు. దీనితో ఇప్పుడు తెలుగుదేశం శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనబడుతోంది. రానున్న ఎన్నికల్లో పవర్ స్టార్ వెన్నుదన్నుగా వుంటారన్న ఆశతో అప్పుడే ఆశావహులు తెదేపా తీర్థం పుచ్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

 
ఇక అసలు విషయానికి వస్తే... ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆడపడుచు పల్లవిరాజు ఆమెకి షాకిచ్చే నిర్ణయం వెల్లడించారు. త్వరలో తను తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. పార్వతీపురంలో తన అనుచరులతో సమావేశమయ్యాక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

 
గిరిజనుల సమస్యలను పరిష్కరించడంలో వైకపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనీ, అందుకే వారి సమస్యల పరిష్కారం కోసం తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కాగా గత ఎన్నికల్లో పల్లవి రాజు తెలుగుదేశం పార్టీ టిక్కెట్ ఆశించి పొందలేకపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments