Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను సామాన్య భక్తుడిని, క్యూలైన్‌లో నిలబడి టోకెన్ పొందిన తిరుపతి ఎమ్మెల్యే

Webdunia
గురువారం, 24 డిశెంబరు 2020 (22:24 IST)
ఆయన ప్రజాప్రతినిధి. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే. ప్రముఖుడు. ఎక్కడికైనా వెళ్ళే ప్రోటోకాల్ ఉంటుంది. కానీ సాధారణ భక్తుడిలాగా కౌంటర్ లోకి వచ్చారు. టోకెన్‌ను పొందారు. తిరుమల శ్రీవారిని సామాన్య భక్తుడిలా ఈనెల 27వ తేదీ దర్శించుకోబోతున్నారు. ఆయనెవరో కాదు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి.
 
వైకుంఠ ఏకాదశికి సంబంధించిన టోకెన్లను టిటిడి విడుదల చేసిన నేపథ్యంలో టోకెన్ కేంద్రాలను పరిశీలించేందుకు ఎమ్మెల్యే స్వయంగా వచ్చారు. ఐదు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 50 టోకెన్ కేంద్రాలను పరిశీలించారు. క్యూలైన్లో భక్తులకు శానిటైజర్ ఇవ్వడం.. దాంతో పాటు సామాజిక దూరాన్ని పాటించడం చెప్పడం గమనించారు.
 
టిటిడి చేసిన ఏర్పాట్లపై సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాదు, క్యూలైన్ నుంచి తన ఆధార్ కార్డు చూపించి ఈనెల 27వ తేదీ దర్సనానికి సంబంధించిన టోకెన్‌ను కూడా పొందారు తిరుపతి ఎమ్మెల్యే. ఆ టోకెన్‌ను చూపించిన ఎమ్మెల్యే తను సాధారణ భక్తుడిలాగే తిరుమల శ్రీవారిని వైకుంఠ ద్వాదశి రోజు దర్సించుకుంటానని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కూలీలో నటించిన రిచ్ కార్మికులు రజనీకాంత్, ఆమిర్ ఖాన్ పారితోషికం ఎంతో తెలుసా?

Hansika : విడాకుల దిశగా హన్సిక అడుగులు వేస్తుందా !

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments