Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవును..! హైదరాబాద్ కేసీఆర్ తాతల జాగీరే...!! ఇప్పుడు ఏంటట..!?.. మంత్రి మహేందర్ రెడ్డి

Webdunia
బుధవారం, 1 జులై 2015 (07:34 IST)
అవును...! హైదరాబాద్ కేసీఆర్ తాతలు, తండ్రుల జాగీరే.. తెలంగాణలో ఉన్న అందరి తాతల, తండ్రుల జాగీరేనని.. తెలంగాణ రాష్ట్రమంత్రి మహేందర్ రెడ్డి తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ మంత్రులు పదేపదే హైదరాబాద్ కేసీఆర్ తాత జాగీరా? అంటూ తమను రెచ్చగొడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఏపీ మంత్రులు వేసిన ప్రశ్నపై స్పందించారు. 
 
హైదరాబాద్ ముమ్మాటికీ కేసీఆర్‌ తాతల జాగీరేనని, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరి తాతలు, తండ్రుల జాగీరని అన్నారు. ఓటుకు నోటు కేసును తప్పుదారి పట్టించేందుకు సెక్షన్-8 పేరిట అలజడి సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఏపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments