Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రేలియాలో హైదరాబాద్ మహిళ అనుమానాస్పద మృతి

Webdunia
శనివారం, 28 మే 2016 (09:39 IST)
ఆస్ట్రేలియాలో హైదరాబాద్కు చెందిన ఓ యువతి అనుమానస్పదంగా మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కూకట్‌పల్లికి చెందిన రమ్యకృష్ణకి నాలుగు నెలల క్రితం ఆస్ట్రేలియాకు చెందిన మహంత్‌తో అనే యువకుడితో పెద్దలు అంగరంగవైభవంగా వివాహం జరిపించారు. అయితే, రెండు రోజుల క్రితం ఆమె చనిపోయినట్లు మహంత్... రమ్యకృష్ణ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. 
 
శుక్రవారం రాత్రి విమానంలో ఆమె మృతదేహం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చేరుకుంది. కుటుంబ సభ్యులు, రమ్యను అదనపు కట్నం కోసం భర్తే చంపాడని ఆరోపిస్తున్నారు. మహంత్‌ను కఠినంగా శిక్షించాలంటూ రమ్య బంధువులు ఆందోళనకు దిగారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments