Webdunia - Bharat's app for daily news and videos

Install App

గండి మైసమ్మ ఆలయం వద్ద అపరాచరం - మహిళపై అత్యాచారం

Webdunia
శనివారం, 30 ఏప్రియల్ 2022 (14:10 IST)
జంట నగరవాసులకు ఇష్టదైవంగా ఉన్న గండి మైసమ్మ ఆలయం వద్ద అపచారం జరిగింది. ఈ గుడి వద్ద శుక్రవారం రాత్రి ఓ మహిళ అత్యాచారానికి గురైంది. నలుగురు ఆటో డ్రైవర్లు కలిసి మహిళను మానభంగం చేశారు ఈ దారుణానికి పాల్పడిన నిందితులను నరసింహ (23), ఇమామ్ (20), కుద్దూస్ (21), ఉమ్రుద్దీన్ (21)గా గుర్తించి, అరెస్టు శారు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు షోలాపూర్‌కు చెందిన ఓ మహిళ రెండు రోజుల క్రితం హైదరాబాద్‌కు చేరుకుంది. ఆమెను గుర్తించిన నిందితులు ఆశ్రయం కల్పిస్తామని చెప్పి మైసమ్మ గుడి వద్ద ఉన్న ఒక మద్యంబారు వద్దకు బలవంతంగా తీసుకెళ్లి సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. 
 
ఈ విషయాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇమామ్‌ను అదుపులోకి తీసుకుని అనంతరం ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని రక్షించి వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాకు పొగరు నిజమే.. దానికి కారణం కూడా నేనే : బాలకృష్ణ

NTR: వార్ 2లో హ్యూమన్ మిషన్‌లా ఎన్టీఆర్‌ - కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments