Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లై 6 నెలలే అయ్యింది.. బైకుపై ఆఫీసుకెళ్తుండగా.. లారీ ఢీకొంది.. భార్య మృతి.. భర్త?

ఓ ప్రమాదం ఆరు నెలల క్రితమే వివాహం చేసుకున్నారు. కానీ ఓ రోడ్డు ప్రమాదంలో భార్య తీవ్రగాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, భర్త గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుం

Webdunia
బుధవారం, 8 మార్చి 2017 (12:54 IST)
ఓ ప్రమాదం ఆరు నెలల క్రితమే వివాహం చేసుకున్నారు. కానీ ఓ రోడ్డు ప్రమాదంలో భార్య తీవ్రగాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, భర్త గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విశాఖకు చెందిన వడ్డాది ఐశ్వర్యకు ఆరునెలల క్రితం కాకినాడకు చెందిన గుండు సుబ్రహ్యణ్యదత్త అవినాష్‌తో వివాహమైంది. ఇద్దరూ ఉద్యోగస్తులు. 
 
ప్రతిరోజూ బైకులో విధులకు వెళ్ళేవారు. నిజాం పేటలో ఉంటున్న వీరిద్దరూ మంగళవారం కూడా ఆఫీసుకు బైకుపై బయల్దేరారు. బాచుపల్లి మీదుగా కొండాపూర్‌కు వెళ్తున్నారు. అయితే జెఎస్ఎన్ నగర్ వద్ద వెనుక నుండి వచ్చిన రెడీమిక్స్ లారీ వారి బైకును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐశ్వర్య మృతి చెందగా, అవినాష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments