Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డు ప్రమాదంలో గాయపడిన స్నేహితుడు.. పరామర్శిద్దామని వెళ్తూ మృత్యు ఒడిలోకి?

రోడ్డు ప్రమాదంలో గాయపడిన తన స్నేహితుడిని పరామర్శించేందుకు బైకుపై వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ వనస్థలిపురం బీఎన్‌రెడ్డి నగర్‌లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. డీసీఎం వ్యాన్ బైకును ఢీకొట్టడం

Webdunia
గురువారం, 27 అక్టోబరు 2016 (09:05 IST)
రోడ్డు ప్రమాదంలో గాయపడిన తన స్నేహితుడిని పరామర్శించేందుకు బైకుపై వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ వనస్థలిపురం బీఎన్‌రెడ్డి నగర్‌లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. డీసీఎం వ్యాన్ బైకును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో ఇంజినీరింగ్‌ విద్యార్థి సాయికిరణ్‌ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వారిని స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 
 
ఇదిలా ఉంటే.. బాపట్ల నరాలశెట్టివారిపాలెంలో ఇద్దరు మహిళలు దారుణహత్యకు గురయ్యారు. ఈ హత్యలకు ఆస్తి వివాదాలే కారణమని తెలుస్తోంది. మృతులు నాగమణి ఆమె కూతురు సాయిలక్ష్మి అని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులకు కూడా తీవ్రమైన గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments