Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆజాన్‌ స్కూల్‌లో ఆరేళ్ళ బాలికపై అత్యాచారం...

హైదరాబాద్ నగరంలో ఆరేళ్ళ బాలికపై అత్యాచారం జరిగింది. నగరంలోని టోలీచౌకి కులీకుతుబ్‌షా సెవెన్‌టూంబ్స్ రోడ్డులో ఉన్న ఆజాన్ ఇంటర్నేషనల్ పాఠశాలలో ఈ దారుణం జరిగింది. వాస్తవానికి ఈ పాఠశాల గత కొన్ని నెలలుగా వి

Webdunia
శనివారం, 22 సెప్టెంబరు 2018 (10:32 IST)
హైదరాబాద్ నగరంలో ఆరేళ్ళ బాలికపై అత్యాచారం జరిగింది. నగరంలోని టోలీచౌకి కులీకుతుబ్‌షా సెవెన్‌టూంబ్స్ రోడ్డులో ఉన్న ఆజాన్ ఇంటర్నేషనల్ పాఠశాలలో ఈ దారుణం జరిగింది. వాస్తవానికి ఈ పాఠశాల గత కొన్ని నెలలుగా వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. గత వారం రోజులుగా పాఠశాలలో వరుసగా చిన్నారులపై లైంగికదాడుల ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఈ నెల 14న జరిగిన ఘటన ఇంకా సమసిపోక ముందే.... మరో ఘటన జరిగినట్లు గోల్కొండ పోలీసులకు ఈ నెల 19న ఫిర్యాదు అందింది.
 
తాజాగా జరిగిన అత్యాచారం ఘటనను పరిశీలిస్తే, టోలీచౌకి అజీజ్‌బాగ్ కాలనీలో నివసించే ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కూతురు (6) ఆజాన్ ఇంటర్నేషనల్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. అయితే తమ కూతురుపై స్కూల్‌లో లైంగికదాడి జరిగినట్లు బాలిక తల్లిదండ్రులు ఈ నెల 19న ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు బాలికను గురువారం చిన్నారికి నీలోఫర్ దవాఖానలో పరీక్షలు చేయించారు. ఈ ఘటనపై లోతుగా విచారిస్తున్నామని, పోస్కో యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments