Webdunia - Bharat's app for daily news and videos

Install App

పందికూర లేటుగా వండిందని.. కిరోసిన్ పోసి.. నిప్పంటించబోయాడు.. ఇంతలో?

పందికూర లేటుగా వండిన భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు.. ఓ కిరాతక భర్త. ఈ ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాదు.. మారేడుపల్లిలోని రఘు, సుజాత దంపతులకు 22 ఏళ్ల క్రితం వివాహం జర

Webdunia
శుక్రవారం, 26 మే 2017 (11:43 IST)
పందికూర లేటుగా వండిన భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు.. ఓ కిరాతక భర్త. ఈ ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాదు.. మారేడుపల్లిలోని రఘు, సుజాత దంపతులకు 22 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. రఘు పందిమాంసం వ్యాపారం చేస్తున్నాడు. సుజాత కొన్ని ఇళ్ళల్లో వంటపని చేస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి 11 గంటలకు ఇంటికొచ్చిన రఘు.. పందిమాంసంతో వంట చేయమన్నాడు. 
 
కానీ వంట ఆలస్యమైంది. దీంతో కోపంతో ఊగిపోయిన రఘు.. ఆమెపై కిరోసిన్ పోసి.. నిప్పంటించబోయాడు. కానీ చాలా తెలివిగా అతని బారి నుంచి తప్పించుకున్న సుజాత మారేడ్ పల్లి పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments