Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యా పిల్లలను ఉరేసి చంపి ఖాకీలకు లొంగిపోయిన భర్త

హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యతో పాటు తన ఇద్దరు పిల్లలకు ఉరివేసి చంపాడో కసాయి. ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లిలొంగిపోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.

Webdunia
సోమవారం, 5 ఫిబ్రవరి 2018 (10:14 IST)
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యతో పాటు తన ఇద్దరు పిల్లలకు ఉరివేసి చంపాడో కసాయి. ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లిలొంగిపోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...  
 
హైదరాబాద్‌ నగరంలోని మీర్‌పేట జిల్లెలగూడకు చెందిన హరేందర్ గౌడ్, జ్యోతి అనే దంపతులకు అభిజిత్ (6), సహస్ర (5) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యాభర్తల మధ్య ఏం జరిగిందో ఏమోగానీ, హరేందర్ గౌడ్ తన భార్యతో పాటు.. ఇద్దరు పిల్లలను ఉరివేసి హత్య చేశారు. 
 
ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. కాగా  కొద్దిరోజుల క్రితమే హరీందర్‌ ఉద్యోగం మానేసినట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, వివరాలు సేకరిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments