Webdunia - Bharat's app for daily news and videos

Install App

మదర్సాలో బాలుడిపై ఉపాధ్యాయుడి లైంగికదాడి... నొప్పి భరించలేక చెప్పేశాడు

తమవద్ద చదువుకునేందుకు వచ్చే బాలబాలికలకు విద్యాబుద్ధులు చెప్పి సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఓ ఉపాధ్యాయుడు కామంతో కళ్ళుమూసుకునిపోయి పశువులా ప్రవర్తించాడు. తన వద్ద చదువుకునే ఓ బాలుడిపై పాశవికం

Webdunia
శనివారం, 5 ఆగస్టు 2017 (11:47 IST)
తమవద్ద చదువుకునేందుకు వచ్చే బాలబాలికలకు విద్యాబుద్ధులు చెప్పి సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఓ ఉపాధ్యాయుడు కామంతో కళ్ళుమూసుకునిపోయి పశువులా ప్రవర్తించాడు. తన వద్ద చదువుకునే ఓ బాలుడిపై పాశవికంగా లైంగికదాడి చేశారు. దీంతో ఆ బాలుడు నొప్పిని భరించలేక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
హైదరాబాద్ నగరంలోని లంగర్‌హౌస్‌లో ఓ మదర్సా ఉంది. ఇందులో చదువుకునే 12 యేళ్ల బాలుడిపై అక్కడ చదువు చెప్పే ఓ ఉపాధ్యాయుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన శుక్రవారం జరిగింది. ఆ తర్వాత విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. 
 
అయితే, ఆ బాలుడు నొప్పిని భరించలేక మదర్సా నుంచి ఇంటికి వెళ్లి ముభావంగా ఉండిపోయాడు. మెత్తగా ఉన్న బాలుడిని తల్లిదండ్రులు ప్రశ్నించగా.. అసలు విషయం చెప్పాడు. బాధితుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు లంగర్‌హౌస్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉపాధ్యాయుడు ఎవరనేది తేలాల్సి ఉంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments