Webdunia - Bharat's app for daily news and videos

Install App

నగ్నంగా ఫోటో తీశారా? ఎవరు చెప్పేది నిజం?

Webdunia
గురువారం, 27 నవంబరు 2014 (15:38 IST)
దేశంలో మహిళలపై దురాగతాలు పెచ్చరిల్లిపోతున్నాయి. మరోవైపు అదే అదనుగా తీసుకుని మహిళలు సైతం బ్లాక్ మెయిల్‌కు దిగుతున్నారు. తాజాగా నగ్నంగా ఫోటో తీశారంటూ ఓ యువతి ఆరోపిస్తుండగా, డబ్బు కోసం ఆమె బ్లాక్ మెయిల్ చేస్తోందంటూ ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన హైదరాబాదులో జరిగింది.
 
ఈసీఐఎల్లోని జినియా ఆసుపత్రి యజమాని తనను నగ్నంగా ఫోటో తీశారని, తన నగ్నదేహాన్ని చిత్రీకరించినందుకు 50 లక్షల రూపాయలు ఇవ్వాలంటూ ఓ యువతి డిమాండ్ చేస్తుండడంతో, ఆసుపత్రి యజమాని పోలీసులను ఆశ్రయించాడు.
 
తనను బ్లాక్ మెయిల్ చేస్తోందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments