Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యూ నెట్ కేసులో బాలీవుడ్ నటులకు నోటీసులు

Webdunia
శుక్రవారం, 2 ఆగస్టు 2019 (13:49 IST)
క్యూ నెట్ కేసులో పలువురు బాలీవుడ్ నటులకు హైదరాబాద్ నగర సైబర్ క్రైమ్ పోలీసులు మరోమారు నోటీసులు జారీచేశారు. మొదటి నోటీసులకు స్పందించని ఆరుగురు బాలివుడ్ నటులకు రెండో సారి నోటీసులు ఇచ్చారు. వీరిలో బాలీవుడ్ నటులు షారూఖ్ ఖాన్, అనిల్ కపూర్, బొమన్ ఇరానీలు ఉన్నారు. 
 
ఈ ముగ్గురు రెండో నోటీసుకు తమ లీగల్ అడ్వకేట్ ద్వారా సమాధానం ఇచ్చారు. మరో ముగ్గురు పూజ హెగ్డే, వివేక్ ఒబెరాయ్, చోప్రా ఇంకా ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. క్యూ నెట్ కేసులో మొత్తం 500 వందల మందికి నోటీసులు ఇచ్చారు. రెండు రోజుల క్రితం మాదాపూర్‌లో క్యూ నెట్ బాధితుడు ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments