Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యూ నెట్ కేసులో బాలీవుడ్ నటులకు నోటీసులు

Webdunia
శుక్రవారం, 2 ఆగస్టు 2019 (13:49 IST)
క్యూ నెట్ కేసులో పలువురు బాలీవుడ్ నటులకు హైదరాబాద్ నగర సైబర్ క్రైమ్ పోలీసులు మరోమారు నోటీసులు జారీచేశారు. మొదటి నోటీసులకు స్పందించని ఆరుగురు బాలివుడ్ నటులకు రెండో సారి నోటీసులు ఇచ్చారు. వీరిలో బాలీవుడ్ నటులు షారూఖ్ ఖాన్, అనిల్ కపూర్, బొమన్ ఇరానీలు ఉన్నారు. 
 
ఈ ముగ్గురు రెండో నోటీసుకు తమ లీగల్ అడ్వకేట్ ద్వారా సమాధానం ఇచ్చారు. మరో ముగ్గురు పూజ హెగ్డే, వివేక్ ఒబెరాయ్, చోప్రా ఇంకా ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. క్యూ నెట్ కేసులో మొత్తం 500 వందల మందికి నోటీసులు ఇచ్చారు. రెండు రోజుల క్రితం మాదాపూర్‌లో క్యూ నెట్ బాధితుడు ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments