Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కానింగ్ కోసం వెళితే... పాడుపనికి పాల్పడిన టెక్నీషియన్

Webdunia
శుక్రవారం, 25 జనవరి 2019 (10:45 IST)
అనారోగ్యంతో బాధపడుతున్న ఓ యువతి వైద్యుల వద్దకు వెళ్లింది. ఆమెను పరీక్షించిన వైద్యులు.. స్కాన్ తీయించాలని సలహా ఇచ్చారు. దీంతో వైద్యుల సూచన మేరకు ఆ యువతి స్కాన్ తీసుకునేందుకు ఓ డయాగ్నస్టిక్ సెంటర్‌కు వెళ్లింది. కానీ, స్కానింగ్ సెంటర్‌లో టెక్నీషియన్ చేసిన పాడుపనికి ఆమె పోలీసులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
హైదరాబాద్ నగరంలోని గోల్కొండ ప్రాంతానికి చెందిన 22 యేళ్ళ యువతి... అనారోగ్యంతో బాధపడుతూ వైద్యుడుని సంప్రదించింది. ఆయన సూచన మేరకు విజయనగర్‌ కాలనీలో ఉన్న విజయా డయాగ్నస్టిక్‌ సెంటర్‌‌కు సిటీ స్కానింగ్‌ తీయించుకునేందుకు వెళ్లింది. 
 
అక్కడ టెక్నీషియన్‌గా పని చేస్తున్న ఓ యువకుడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. తాకకూడని చోట తాకాడు. దీనిపై బాధితురాలు హుమయూన్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. నిందితుడిని అరెస్ట్ చేశామని, ప్రస్తుతం అతన్ని విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments