Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కానింగ్ కోసం వెళితే... పాడుపనికి పాల్పడిన టెక్నీషియన్

Webdunia
శుక్రవారం, 25 జనవరి 2019 (10:45 IST)
అనారోగ్యంతో బాధపడుతున్న ఓ యువతి వైద్యుల వద్దకు వెళ్లింది. ఆమెను పరీక్షించిన వైద్యులు.. స్కాన్ తీయించాలని సలహా ఇచ్చారు. దీంతో వైద్యుల సూచన మేరకు ఆ యువతి స్కాన్ తీసుకునేందుకు ఓ డయాగ్నస్టిక్ సెంటర్‌కు వెళ్లింది. కానీ, స్కానింగ్ సెంటర్‌లో టెక్నీషియన్ చేసిన పాడుపనికి ఆమె పోలీసులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
హైదరాబాద్ నగరంలోని గోల్కొండ ప్రాంతానికి చెందిన 22 యేళ్ళ యువతి... అనారోగ్యంతో బాధపడుతూ వైద్యుడుని సంప్రదించింది. ఆయన సూచన మేరకు విజయనగర్‌ కాలనీలో ఉన్న విజయా డయాగ్నస్టిక్‌ సెంటర్‌‌కు సిటీ స్కానింగ్‌ తీయించుకునేందుకు వెళ్లింది. 
 
అక్కడ టెక్నీషియన్‌గా పని చేస్తున్న ఓ యువకుడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. తాకకూడని చోట తాకాడు. దీనిపై బాధితురాలు హుమయూన్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. నిందితుడిని అరెస్ట్ చేశామని, ప్రస్తుతం అతన్ని విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rowdy Wear : రౌడీ వేర్ ఆఫ్ లైన్ స్టోర్ కోసం డిమాండ్ ఉంది : విజయ్ దేవరకొండ

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

ప్రభాస్‌కు కొత్త తలనొప్పి : ఆ హీరోయిన్‌ను తొలగించాల్సిందేనంటూ డిమాండ్!

Priyadarshi: సారంగపాణి జాతకం ఎలావుందో తెలిపే థీమ్ సాంగ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments