Webdunia - Bharat's app for daily news and videos

Install App

నువ్వే నా సర్వస్వమని నాలుగేళ్లు సహజీవనం.. వేరొక యువతితో పెళ్లి

ప్రేమ-పెళ్లికి గల విలువ రోజురోజుకు తగ్గిపోతోంది. ప్రేమ పేరుతో మోసం చేసేవారు అధికమవుతున్నారు. తాజాగా ప్రేమించి సహజీవనం చేసి, నాలుగేళ్లపాటు ఆమెతో గడిపిన ఓ ప్రబుద్ధుడు ఎంచక్కా వేరొక యువతిని పెళ్లాడు. ఈ ఘ

Webdunia
శుక్రవారం, 6 జులై 2018 (10:01 IST)
ప్రేమ-పెళ్లికి గల విలువ రోజురోజుకు తగ్గిపోతోంది. ప్రేమ పేరుతో మోసం చేసేవారు అధికమవుతున్నారు. తాజాగా ప్రేమించి సహజీవనం చేసి, నాలుగేళ్లపాటు ఆమెతో గడిపిన ఓ ప్రబుద్ధుడు ఎంచక్కా వేరొక యువతిని పెళ్లాడు. ఈ ఘటన హైదరాబాదులోని ఫిల్మ్ నగర్‌లో చోటుచేసుకుంది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 
 
వివరాల్లోకి వెళితే.. ప్రేమించానని, జీవితాంతం తోడుంటానని.. వేరొక మహిళను కన్నెత్తి కూడా చూడనని ప్రగల్భాలు పలికిన వ్యక్తి.. నాలుగేళ్లు పూర్తయ్యాక వేరొక యువతిని ప్రేయసికి తెలియకుండానే పెళ్లాడాడు. ఫిలింనగర్‌ సైదప్ప బస్తీలో నివసించే యువతి(23)కి స్థానికంగా ఉండే సత్యనారాయణతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. 
 
ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి గత నాలుగేళ్లుగా సహజీవనం చేసిన సత్యనారాయణ.. చివరికి వేరొక యువతిని వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సత్యనారాయణను గురువారం అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments