Webdunia - Bharat's app for daily news and videos

Install App

షార్ట్ ఫిల్మ్ తీయాల‌ని కెమెరాలు తెప్పించి... బెజ‌వాడ కేటుగాళ్ళు!

hyderabad
Webdunia
గురువారం, 16 డిశెంబరు 2021 (15:14 IST)
విజయవాడలో ఘరానా మోసం జ‌రిగింది. షార్ట్ ఫిల్మ్ తీయాలని హైదరాబాదు నుండి  కెమెరాలను విజయవాడ పిలిపించిన కేటుగాళ్లు చివ‌రికి ఆ కెమెరాల‌తో ఉడాయించారు. హైదరాబాదు కమలాపురి కాలనీ నుండి కెమెరాలతో విజయవాడ వచ్చిన కెమెరామెన్ కేతవత్ దీనితో హ‌తాశుడయ్యాడు. 
 
ఆటోలో ఇద్దరు వ్యక్తులు వచ్చి కెమెరాలతో కేతవత్ ను బస్టాండ్ నుండి బందర్ రోడ్డులోని ఓ హోటల్ కు తీసుకువెళ్ళారు. కెమెరామెన్ ను భోజనానికి పంపి హోటల్ నుండి 20 లక్షల కెమెరాలతో ఉడాయించారు. 
ఎన్ని సార్లు ఫోన్ చేసిన ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మోసపోయామని పోలీసులకు బాదితుడు కేతవత్ ఫిర్యాదు చేశాడు. 
 
విజయవాడ గవర్నర్ పేట పోలీసులకు ఫిర్యాదు చేసిన  బాధితుడు త‌న కెమేరాలు ఇప్పించాల‌ని వేడుకుంటున్నాడు. కేసు నమోదు చేసి హోటల్ లోని సీసీఫుటేజ్ అధారంగా కేసును గవర్నర్ పేట పోలీసులు  ధర్యాప్తు చేస్తున్నారు. ఇదే తరహాలో గతంలో నెల్లూరులో కూడా నేరాలు జరిగాయని చెబుతున్న బాధితులు, పోలీసులు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments