Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆడుకోనివ్వలేదని అమ్మమ్మపై పోలీసులకు మనవడి ఫిర్యాదు.. చాక్లెట్లు ఇవ్వడంతో?

పిల్లలు స్కూలు నుంచి ఇంటి రాగానే చదువు చదువు అంటూ వేధించే తల్లిదండ్రులు సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో స్కూలు నుంచి ఇంటికి వచ్చాక అమ్మమ్మ కనీసం ఆడుకునేందుకు తనకు సమయం ఇవ్వకుండా వేధిస్తుం

Webdunia
బుధవారం, 28 డిశెంబరు 2016 (10:10 IST)
పిల్లలు స్కూలు నుంచి ఇంటి రాగానే చదువు చదువు అంటూ వేధించే తల్లిదండ్రులు సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో స్కూలు నుంచి ఇంటికి వచ్చాక అమ్మమ్మ కనీసం ఆడుకునేందుకు తనకు సమయం ఇవ్వకుండా వేధిస్తుందని ఓ స్కూలు బాలుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. 
 
కాగా ఈ బాలుడి తండ్రి కేబుల్ ఆపరేటర్ కావడంతో అతను టీవీ షోలతో స్ఫూర్తి పొందాడు. తన మనవడే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆందోళన చెందిన అమ్మమ్మ, తల్లిదండ్రులు ఆడుకునేందుకు సమయం ఇస్తామని బాలుడికి హామీ ఇచ్చి, చాక్లెట్లు ఇచ్చి ఫిర్యాదును తిరిగి తీసుకునేలా చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments