Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆడుకోనివ్వలేదని అమ్మమ్మపై పోలీసులకు మనవడి ఫిర్యాదు.. చాక్లెట్లు ఇవ్వడంతో?

పిల్లలు స్కూలు నుంచి ఇంటి రాగానే చదువు చదువు అంటూ వేధించే తల్లిదండ్రులు సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో స్కూలు నుంచి ఇంటికి వచ్చాక అమ్మమ్మ కనీసం ఆడుకునేందుకు తనకు సమయం ఇవ్వకుండా వేధిస్తుం

Webdunia
బుధవారం, 28 డిశెంబరు 2016 (10:10 IST)
పిల్లలు స్కూలు నుంచి ఇంటి రాగానే చదువు చదువు అంటూ వేధించే తల్లిదండ్రులు సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో స్కూలు నుంచి ఇంటికి వచ్చాక అమ్మమ్మ కనీసం ఆడుకునేందుకు తనకు సమయం ఇవ్వకుండా వేధిస్తుందని ఓ స్కూలు బాలుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. 
 
కాగా ఈ బాలుడి తండ్రి కేబుల్ ఆపరేటర్ కావడంతో అతను టీవీ షోలతో స్ఫూర్తి పొందాడు. తన మనవడే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆందోళన చెందిన అమ్మమ్మ, తల్లిదండ్రులు ఆడుకునేందుకు సమయం ఇస్తామని బాలుడికి హామీ ఇచ్చి, చాక్లెట్లు ఇచ్చి ఫిర్యాదును తిరిగి తీసుకునేలా చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎ స్టార్ ఈజ్ బార్న్ చిత్రం నుండి సాంగ్ విడుదల చేసిన చందు మొండేటి

Praveen, Viva Harsha: ఆసక్తి కలిగిస్తున్న ప్రవీణ్, వైవా హర్ష బకాసుర రెస్టారెంట్‌ ఫస్ట్‌ లుక్‌

దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ 2025లో బెస్ట్ ఫిలింగా కిరణ్ అబ్బవరం క సినిమా

వేవ్స్ సమ్మిట్‌లో 9 ప్రాజెక్ట్‌ల్ని నిర్మిస్తామని ప్రకటించిన లైకా సంస్థ

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా గుర్రం పాపిరెడ్డి మోషన్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

హైదరాబాద్‌లో కేంద్రం ప్రారంభించి దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించిన ఆల్ట్ డాట్ ఎఫ్

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments