Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆమెకు 55.. ఆయనకు 22: ప్రేమ.. సహజీవనం.. ఇప్పుడెమో పెళ్ళి చేసుకుంటారట?

హైదరాబాదులో ఆ ప్రేమ జంట ఒక్కటయ్యారు. అయితే ఆ ప్రేమ జంట వయస్సు వింటే మాత్రం షాక్ అవుతారు. ఆమెకు 55 ఏళ్లు. ఆయనకు 22 ఏళ్లు. విని షాక్ అవుతున్నారు కదూ.. అయితే వివరాల్లోకి వెళదాం.. హైదరాబాద్ గోల్కొండ ప్రాం

Webdunia
సోమవారం, 28 ఆగస్టు 2017 (17:20 IST)
హైదరాబాదులో ఆ ప్రేమ జంట ఒక్కటయ్యారు. అయితే ఆ ప్రేమ జంట వయస్సు వింటే మాత్రం షాక్ అవుతారు. ఆమెకు 55 ఏళ్లు. ఆయనకు 22 ఏళ్లు. విని షాక్ అవుతున్నారు కదూ.. అయితే వివరాల్లోకి వెళదాం.. హైదరాబాద్ గోల్కొండ ప్రాంతానికి చెందిన అయేషా బేగం (55) భర్త నాలుగు నెలల క్రితం మరణించాడు.  ఈ క్రమంలో ఓ కొరియర్ సంస్థలో పనిచేస్తున్న మహ్మద్ ముదస్సిర్ అలియాస్ అర్షద్ (22)తో ఆమెకు స్నేహం ఏర్పడింది. 
 
ఇద్దరూ ప్రేమించుకున్నారు. సహజీవనం కూడా ప్రారంభించారు. అంతేకాదండోయ్ పెళ్లి కూడా చేసుకోవాలనుకునే నిర్ణయానికి వచ్చారు. కానీ ఇది తెలుసుకున్న కుటుంబసభ్యులు వీరి పెళ్ళికి అంగీకరించలేదు సరికదా బెదిరించారు. అయినా వారు బెదరలేదు. బంధువులు పోలీసులను ఆశ్రయించడంతో అయేషా అర్షద్ జంటకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా వారిలో మార్పు రాకపోవడంతో తలపట్టుకున్నారు. మత పెద్దలతో మాట్లాడాక చెప్తామని ఆ జంటకు పోలీసులు నచ్చజెప్పి పంపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments