Webdunia - Bharat's app for daily news and videos

Install App

12 యేళ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన వృద్ధుడు

Webdunia
సోమవారం, 11 మార్చి 2019 (17:53 IST)
హైదరాబాద్‌లో జరిగే నేరాల జాబితా పెరిగిపోతోంది. నగరంలో కనీసం రోజుకో నేరమైనా జరుగుతోంది. ఇందులో అత్యాచార ఘటనలే ఎక్కువ. వృద్ధులు కూడా మనుమరాలు వయసున్న వారిని వదలటం లేదు. ఇదే విధంగా అత్యాచారానికి ఒడిగట్టిన 50 ఏళ్ల వ్యక్తిని స్థానికులు చితకబాదారు.
 
సికింద్రాబాద్ సమీపంలో ఉన్న అల్వాల్ ఏరియాలో కూలీ పనులు చేస్తూ బతికే దశరథ్ అనే 50 ఏళ్ల వ్యక్తి పక్కింట్లో ఉండే 12 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి, తన గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇంట్లో నుండి కేకలు వినిపించడంతో చుట్టుప్రక్కల వారు అక్కడికి వెళ్లారు. ఏమి జరిగిందని అతడిని ప్రశ్నించగా చాక్లెట్ కోసం మారాం చేస్తుంటే మనుమరాలిని కొట్టానని చెప్పాడు. 
 
అనుమానం వచ్చి, గాయపడి ఏడుస్తున్న పాపను అడగగా అసలు విషయం చెప్పింది. అందరూ కలిసి అతడిని చితగ్గొట్టి బడతపూజ చేశారు. పోలీసులకు సమాచారం అందించి అతడిని వారికి అప్పగించారు. బాలికను వెంటనే స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. ఇప్పుడు బాలిక పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎక్కడ ఆ లం- కొడుకు? నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ బూతు కిరీటి అవుతున్నారా?

నాన్నగారి సంవత్సరికం తర్వాత మా పెళ్లి : నారా రోహిత్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments