Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్నెల్లుగా అనుమాన.. చెల్లితో కలిసి చర్చికి వెళ్లొస్తున్న భార్యపై దాడి

ఆర్నెల్లుగా భార్యపై అనుమానం పెంచుకున్న వ్యక్తి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. విజయవాడ, సత్యనారాయణ పురంలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే...

Webdunia
బుధవారం, 27 జులై 2016 (11:35 IST)
ఆర్నెల్లుగా భార్యపై అనుమానం పెంచుకున్న వ్యక్తి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. విజయవాడ, సత్యనారాయణ పురంలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... పెజ్జోనిపేట డేవిడ్‌ వీధిలో నివసించే తెజశ్వని(22)ని స్థానికంగా కారు డ్రైవర్‌గా ఉన్న కె మహేష్‌ను ఏడాదిన్నర క్రితం వివాహం చేసుకుంది. అయితే, ఆర్నెల్లపాటు సజావుగా సాగిన వారి కాపురంలో అనుమానం పెనుభూతమైంది. 
 
భార్యపై అనుమానం పెంచుకుని నిత్యం వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ నెల 17వ తేదీన తల్లి విజయకుమారి, చెల్లితో కలిసి పెజ్జోనిపేటలోని బాప్టిస్టు చర్చికి వెళ్లింది. ప్రార్థనలు ముగించుకుని 11 గంటలకు ఇంటికి వస్తుండగా పెజ్జోనిపేట సీకే రెడ్డి రోడ్డులోకి వచ్చేసరికి భర్త కొబ్బరి బోండాలు నరికే కత్తితో తేజశ్వనిపై దాడి చేశాడు. ఈ దాడిలో ఆమె మెడపైన, వీపు భాగం, చేతికి గాయాలయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు సత్యనారాయణపురం పోలీసులు మంగళవారం మహేష్‌ను అరెస్ట్‌ చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments