Webdunia - Bharat's app for daily news and videos

Install App

చందన బ్రదర్స్ గెస్ట్ హౌస్ కూల్చివేతపై హైకోర్టు స్టే

Webdunia
గురువారం, 11 జులై 2019 (17:37 IST)
కృష్ణా నది తీరంలో కరకట్టపై నిర్మించిన చందన బ్రదర్స్ గెస్ట్ హౌస్‌కు సీఆర్డీఏ నోటీసులపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మూడు వారాల స్టే ఇచ్చింది. పైగా, సీఆర్డీఏకి అసలు నోటీసులు ఇచ్చే అధికారమే లేదని వాదించిన పిటిషనర్.... సీఆర్డీఏ చట్టం రాకముందే తమ భవనాలు ఉన్నాయని  వాదించారు. 
 
2006లో భవనాలు నిర్మిస్తే సీఆర్డీఏ చట్టం 2014 తర్వాత వచ్చిందన్న పిటిషనర్ వాదించారు. నదీ తీరంలో అనుమతులు లేకుంటే జరిమానాలు విధించవచ్చు. అంతేకానీ, భవనాలు కూల్చడం సరికాదన్న పిటిషనర్ తరపు న్యాయవాది అన్నారు. దీంతో సీఆర్డీఏ నోటీసులపై మూడు వారాల పాటు న్యాయమూర్తి ఉప్మాక దుర్గా ప్రసాద్ స్టే విధించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

వెంకీ సరసన నటించనున్న నిధి అగర్వాల్.. ఇదైనా హిట్ అవుతుందా?

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

కోర్ట్‌తో హిట్ కొట్టింది.. ఇప్పుడు కోలీవుడ్‌లో క్రేజేంటో చూపెట్టనున్న శ్రీదేవి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments