Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల ఆలయ అలంకరణ చేస్తుంటే చెరిపేస్తారా?: తితిదే అధికారులపై దాత సునీత ఆగ్రహం

ఐవీఆర్
శనివారం, 18 జనవరి 2025 (15:50 IST)
వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా తిరుమల ఆలయ అలంకరణ కోసం తాము ఎన్నో అనుమతులు తీసుకుని లక్షల రూపాయలు వెచ్చించి శ్రీవారికి చేసిన పుష్పాలంకరణను చెరిపివేస్తారా అంటూ దాత సునీత ఆగ్రహం వ్యక్తం చేసారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల తీరు ఎంతమాత్రం సహేతుకం కాదంటూ ఆమె తన అసంతృప్తిని వ్యక్తం చేసారు. 3 నెలలకి ముందుగానే తాము అన్ని అనుమతులు తీసుకున్నామని అధికారులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు.
 
ఇక్కడికి డబ్బు సంపాదించాలని రాలేదనీ, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చామని అన్నారు. ఐదుగురు డిజైనర్లతో ఆలయ అలంకరణ కోసం శ్రమించామనీ, రూ. 25 లక్షలు పెట్టి సంప్రదాయ పుష్పాలను, రూ. 15 లక్షలు వెచ్చించి ప్రపంచ వ్యాప్తంగా వున్న అనేక అరుదైన పుష్పాలను తెప్పించి అలంకరణ చేసామన్నారు. కొండపైకి క్రేన్స్ రాకూడదని కేవలం ఓ కారణం చెప్పి అంత కష్టపడి చేసిన పనిని చెరిపివేస్తారా... ఇది చిన్న విషయమా... ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

ప్రభాస్‌కు కొత్త తలనొప్పి : ఆ హీరోయిన్‌ను తొలగించాల్సిందేనంటూ డిమాండ్!

Priyadarshi: సారంగపాణి జాతకం ఎలావుందో తెలిపే థీమ్ సాంగ్ విడుదల

Nani: నాని తదుపరి సినిమా దర్శకుడు సుజీత్ గురించి అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments