Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల ఆలయ అలంకరణ చేస్తుంటే చెరిపేస్తారా?: తితిదే అధికారులపై దాత సునీత ఆగ్రహం

ఐవీఆర్
శనివారం, 18 జనవరి 2025 (15:50 IST)
వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా తిరుమల ఆలయ అలంకరణ కోసం తాము ఎన్నో అనుమతులు తీసుకుని లక్షల రూపాయలు వెచ్చించి శ్రీవారికి చేసిన పుష్పాలంకరణను చెరిపివేస్తారా అంటూ దాత సునీత ఆగ్రహం వ్యక్తం చేసారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల తీరు ఎంతమాత్రం సహేతుకం కాదంటూ ఆమె తన అసంతృప్తిని వ్యక్తం చేసారు. 3 నెలలకి ముందుగానే తాము అన్ని అనుమతులు తీసుకున్నామని అధికారులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు.
 
ఇక్కడికి డబ్బు సంపాదించాలని రాలేదనీ, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చామని అన్నారు. ఐదుగురు డిజైనర్లతో ఆలయ అలంకరణ కోసం శ్రమించామనీ, రూ. 25 లక్షలు పెట్టి సంప్రదాయ పుష్పాలను, రూ. 15 లక్షలు వెచ్చించి ప్రపంచ వ్యాప్తంగా వున్న అనేక అరుదైన పుష్పాలను తెప్పించి అలంకరణ చేసామన్నారు. కొండపైకి క్రేన్స్ రాకూడదని కేవలం ఓ కారణం చెప్పి అంత కష్టపడి చేసిన పనిని చెరిపివేస్తారా... ఇది చిన్న విషయమా... ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments