Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్మశానంతో పోల్చి ఇళ్ల స్థలాలు ఎలా ఇస్తారు..?

Webdunia
శుక్రవారం, 6 మార్చి 2020 (06:27 IST)
పేదలకు ఇళ్ల స్థలాల పేరిట ప్రభుత్వం మభ్య పెడుతోందని టీడీపీ నేత బొండా ఉమా మండిపడ్డారు. రాష్ట్రంలో జగన్ బ్రాండ్స్ మద్యంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాల పేరిట మభ్య పెడుతోందని బొండా ఉమ ఆరోపించారు. ప్రతి జిల్లాలో నిర్మాణం పూర్తైన ఇళ్లు ఉన్నాయన్న ఆయన... గతంలో చంద్రబాబు 2 పడకల ఇళ్లు కట్టించారన్నారు.

టీడీపీ హయాంలో 5 లక్షల మందికి రెండు సెంట్ల చొప్పున స్థలాలు ఇచ్చామని గుర్తుచేశారు. అమరావతిని శ్మశానంతో పోల్చారు.

మరి అక్కడ పేదలకు ఎందుకు స్థలాలు ఇస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు సుమోటోగా తీసుకుందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments