Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోటల్ యాజమాన్యాలు ప్రభుత్వానికి సహాయపడాలి: గుంటూరు జిల్లా కలెక్టర్

Webdunia
గురువారం, 7 మే 2020 (19:17 IST)
కరోనా వైరస్ నేపధ్యంలో విదేశాలలో చిక్కుకున్న తెలుగు వారిని వారి స్వస్థలాలకు చేర్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని, విదేశాల నుండి వచ్చే వారిని ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం క్వారంటైన్ చేసి పర్యవేక్షణ చేస్తామని జిల్లా కలెక్టర్ ఐ శామ్యూల్ ఆనంద్ కుమార్ పేర్కొన్నారు.

గురువారం కలక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో విదేశాల నుండి వచ్చే వారిని హోటల్ క్వారంటైన్ లో ఉంచేందుకు చేపట్టవలసిన ఏర్పాట్లపై గుంటూరులోని హోటల్ యజమానులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హోటల్ యజమానులతో మాట్లాడుతూ, జిల్లాలో ఎన్ని హోటళ్ళు వున్నాయి, వాటిలో ఎన్ని సింగల్, డబల్ రూములు గలవి వున్నాయి, వాటి టారిఫ్ రెట్లు తెలియజేయాలన్నారు.  హోటళ్ళలో రెస్టారెంట్ వుంటే అల్పాహారం, భోజనం, డిన్నర్ కు మెనూ తయారు చేసి వాటి రెట్లు కూడా తెలియజేయాలన్నారు. 
 
రెస్టారెంట్ లేని వారు రూము టారిఫ్ ను కోడ్ చేయాలని తెలిపారు.  ఈ కరోనా సమయంలో హోటల్ యాజమాన్యాలు ప్రభుత్వానికి సహాయపడాలని కోరారు. ఈ సమావేశంలో  జిల్లా హోటల్ యాజమాన్యాల అసోసియేషన్ ప్రెసిడెంట్ వి రాయల్ పార్క్ హోటల్ యజమాని కిశోర్, వివిధ హోటల్ యాజమాన్యాల ప్రతినిధులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments