Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎప్పుడూ తినే ప‌ళ్ళెంలో అన్నం మెతుకులను వదలం...

Webdunia
సోమవారం, 18 అక్టోబరు 2021 (11:53 IST)
తాము అధికారం కోసం వచ్చిన వ్యక్తులం కాద‌ని, భారత్ ను గొప్పగా నిర్మించడమే త‌మ లక్ష్యం అని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. మహాన్ భారత్ ను నిర్మించే లక్ష్యంతో త‌మ‌ పార్టీ స్థాపించ బడినద‌ని చెప్పారు. భారత దేశం అజాదీకా అమృత్ మహోత్సవ్ జరపుకుంటున్న తరుణంలో ప్రతి వ్యక్తి చిన్ని చిన్న సంకల్పాలను తీసుకుంటే, అది దేశంలో అతి పెద్ద మార్పకు దారితీస్తుంద‌ని అమిత్ షా వివ‌రించారు. అండమాన్ నికోబర్ లో బిజెపి కార్యకర్తలు, మేధావులతో ఏర్పాటు చేసిన సమావేశంలో అమిత్ షా ఇలా ప్ర‌సంగించారు. 
 
జీవిత కాలంలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించను... ఎప్పుడు తినే ప‌ళ్ళెంలో అన్నం మెతుకులను వదలను.... గది నుంచి ఎప్పుడు బయటకు వచ్చినా, లైట్, ఫ్యాన్, ఎసీలను స్వీచ్ ఆఫ్ చేయాలనేటు వంటి చిన్న చిన్న సంకల్పాలు తల్లి భారతీని గొప్పగా తీర్చిదిద్దుతాయ‌ని అమిత్ షా చెప్పారు. ఇలా 130 కోట్ల మంది ఎవరికి వారు ఇలాంటి సంకల్పాలను తీసుకొంటే ప్రపంచంలో మన సముచిత స్థానం మనకు లభించక తప్పదు అని ఆయ‌న ఆశా భావం వ్య‌క్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

ఆ హీరోతో రశ్మిక మందన్నా డేటింగ్ లో వున్నమాట నిజమేన !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

మండుతున్న అగ్నిగోళం నుంచి చందమామ చల్లగా ఎలా మారాడు? 4.5 బిలియన్ ఏళ్ల క్రితం (video)

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments