Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాతో మృతి చెందిన హోంగార్డు కుటుంబానికి రూ. 4,35,000/- ఆర్థిక సాయం

home gaurd
Webdunia
గురువారం, 30 సెప్టెంబరు 2021 (17:17 IST)
సాటి హోం గార్డు క‌రోనాతో చ‌నిపోతే, జిల్లాలోని పోలీసు హోంగార్డులు అంతా స్పందించారు. అత‌ని కుటుంబానికి అండ‌గా నిలిచారు. అనంత‌పురం జిల్లాలో ఈ ఏడాది మే నెలలో కరోనాతో మృతి చెందిన హోం గార్డు టి.ఖాసీం సాహెబ్  ( హెచ్ జి నంబర్ 39) కుటుంబానికి రూ. 4,35,000/- ఆర్థిక సాయం అందించారు తోటి సిబ్బంది. జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఈ మొత్తాన్ని చెక్కు రూపంలో జిల్లా పోలీసు కార్యాలయంలోని తన ఛేంబర్లో మృతుడి భార్య టి.హసీనాకు అందజేశారు.
 
 జిల్లా హోంగార్డులు ప్రతీ ఒక్కరూ తమ గౌరవ వేతనం నుండీ రూ. 600/- వితరణగా సహచర మృత కుటుంబానికి అందజేయడం అభినందనీయమని ఎస్పీ ఫ‌కీర‌ప్ప‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఓ ఎస్ డి రామకృష్ణ ప్రసాద్, హోంగార్డుల ఇన్ఛార్జి రిజర్వ్ ఇన్స్పెక్టర్ శివరాముడు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: ఎన్టీఆర్‌ నీల్‌ చిత్రం వ‌ర‌ల్డ్ వైడ్‌ విడుద‌ల‌ తేదీ ప్రకటన

ఆ కోలీవుడ్ హీరో అలాంటివారా? ఆ హీరోయిన్‌ను వాడుకుని వదిలేశారా?

Sobhita: తల్లిదండ్రులు కాబోతున్న నాగచైతన్య-శోభిత?

Vijay Deverakonda : రౌడీ వేర్ లో స్టైలిష్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న స్టార్ హీరో సూర్య

Dimple Hayathi: సక్సెస్ కోసం ముగ్గురి కలయిక మంచి జరుగుతుందేమో చూడాలి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

తర్వాతి కథనం
Show comments