Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాతో మృతి చెందిన హోంగార్డు కుటుంబానికి రూ. 4,35,000/- ఆర్థిక సాయం

Webdunia
గురువారం, 30 సెప్టెంబరు 2021 (17:17 IST)
సాటి హోం గార్డు క‌రోనాతో చ‌నిపోతే, జిల్లాలోని పోలీసు హోంగార్డులు అంతా స్పందించారు. అత‌ని కుటుంబానికి అండ‌గా నిలిచారు. అనంత‌పురం జిల్లాలో ఈ ఏడాది మే నెలలో కరోనాతో మృతి చెందిన హోం గార్డు టి.ఖాసీం సాహెబ్  ( హెచ్ జి నంబర్ 39) కుటుంబానికి రూ. 4,35,000/- ఆర్థిక సాయం అందించారు తోటి సిబ్బంది. జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఈ మొత్తాన్ని చెక్కు రూపంలో జిల్లా పోలీసు కార్యాలయంలోని తన ఛేంబర్లో మృతుడి భార్య టి.హసీనాకు అందజేశారు.
 
 జిల్లా హోంగార్డులు ప్రతీ ఒక్కరూ తమ గౌరవ వేతనం నుండీ రూ. 600/- వితరణగా సహచర మృత కుటుంబానికి అందజేయడం అభినందనీయమని ఎస్పీ ఫ‌కీర‌ప్ప‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఓ ఎస్ డి రామకృష్ణ ప్రసాద్, హోంగార్డుల ఇన్ఛార్జి రిజర్వ్ ఇన్స్పెక్టర్ శివరాముడు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments