బెజవాడకు పాకిన హిజాబ్ వివాదం - లయోలా కాలేజీలో...

Webdunia
గురువారం, 17 ఫిబ్రవరి 2022 (15:06 IST)
కర్నాటక రాష్ట్రంలో మొదలైన హిజాబ్ వివాదం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ వివాదం కోర్టు పరిధిలోకి వెళ్లడంతో కాస్తంత సద్దుమణిగింది. ఈ నేపథ్యంలో ఈ వివాదం ఇపుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడకు చేరుకుంది. స్థానిక లయోలా కాలేజీలో హిజాబ్ ధరించిన ముస్లిం విద్యార్థినులను కాలేజీ యాజమాన్యంలోనికి అనుమతించలేదు. 
 
దీనికి ఆ విద్యార్థులు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నారు. తామంతా మొదటి సంవత్సరం నుంచి హిజాబ్ ధరించే తరగతులకు హాజరవుతున్నామని, ఇపుడు కొత్తగా తమను అడ్డుకోవడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. 
 
ఈ వ్యవహారం బయటకుపొక్కడంతో టీవీల్లో వార్తలు వచ్చాయి. దీంతో ఈ కాలేజీ వద్దకు భారీ సంఖ్యలో ముస్లిం ప్రజలు చేరుకుంటున్నారు. దీంతో కాలేజీ వద్ద పోలీసు బందోబస్తు కల్పించారు. ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా బెజవాడ లయోలా కాలేజీలో హిజాబ్‌ ధరించడాన్ని ఎందుకు వివాదం చేస్తున్నారని విద్యార్థినులు ప్రశ్నిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

P.G. Vinda: సినిమాటికా ఎక్స్ పో 3వ ఎడిషన్ లో AI సెషన్స్ వుంటాయి : పి.జి. విందా

Rahul Ravindran: ఓజీలో ఆయన చెప్పగానే నటించా, హను రాఘవపూడి పిలిస్తే వెళ్తా : రాహుల్ రవీంద్రన్

Yash: రాకింగ్ స్టార్ య‌ష్ మూవీ టాక్సిక్: విడుదలపై రూమ‌ర్స్‌కి చెక్

Avika Gor : అవిక గోర్ నటిస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్ అగ్లీ స్టోరీ

Samantha: ది గాళ్ ఫ్రెండ్ చిత్రానికి సమంత ను కాదని రష్మిక ను ఎందుకు తీసుకున్నారో తెలుసా...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments