Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ పౌల్ట్రీ వ్యాపారులకు షాక్.. ఒడిస్సాలో ఆగిపోయిన 200 లారీలు

Webdunia
బుధవారం, 27 ఏప్రియల్ 2022 (19:55 IST)
ఏపీ పౌల్ట్రీ వ్యాపారులకు ఒడిశా సరిహద్దు వద్ద షాక్ తగిలింది. ఆంధ్రా- ఒడిశా బోర్డర్ వద్ద ఏపీకి చెందిన వందలాది కోడిగుడ్ల లారీలు నిలిపివేశారు. ఏపీకి చెందిన 200కు పైగా కోడి గుడ్ల లారీలను ఒడిశా అధికారులు నిలిపివేశారు. 
 
ఒడిశాలో కోడి గుడ్ల ధరలు భారీగా పడిపోవడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది.  దీంతో ఆంధ్రా- ఒడిశా బోర్డర్ వద్ద జాతీయ రహదారిపై 2 కిలో మీటర్ల మేర లారీలు నిలిచిపోయాయి. 
 
ఆంధ్రా నుంచి భారీగా జరుగుతున్న ఎగుమతుల వల్ల తమ రాష్ట్రంలో కోడిగుడ్లకు గిరాకీ లేకుండా పోతోందని ఒడిశా వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
ఇటీవల కాలంలో కోడి గుడ్డు ధర రూ. 4.25 నుంచి 3.25 పైసలకు పడిపోయిందని ఒడిశా వ్యాపారులు వాపోతున్నారు. అందుకే ఆంధ్రా గుడ్లను ఒడిశాలోకి అనుమతిచ్చేది లేదని తేల్చి చెబుతున్నారు.
 
దీంతో మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి బుధవారం ఉయదం 10:30 గంటల వరకు దాదాపు 200 లారీలు ఒడిశా బోర్డర్ వద్ద నిలిచిపోయాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

తర్వాతి కథనం
Show comments