Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర పూటకి 60 మంది మృతి... నీడలోనే ఉండమంటున్న అధికారులు

Webdunia
ఆదివారం, 24 మే 2015 (13:27 IST)
తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిగా మారాయి. ఎండలు మండిపోతుండడంతో ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయానికే తెలుగు రాష్ట్రాలలో 60 మంది మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. పలు ప్రాంతాల్లో వడగాలులు వీస్తున్నాయని, తీర ప్రాంతాల్లో వేడిగాలుల వల్ల ఎండలు పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
 
ఆదివారం మధ్యహ్నానం ఆదిలాబాద్‌లో 48 డిగ్రీలు, నిజామాబాద్ లో 47.6 డిగ్రీలు, మచిలీపట్నంలో 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అన్ని చోట్లా సాధారణం కంటే 3 నుంచి 7 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకూ ప్రజలు నీడలోనే ఉండాలని, ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు మరింత జాగ్రత్త పడాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments