Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెన్త్‌ పరీక్షలపై ప్రభుత్వ వైఖరి కోరిన హైకోర్టు

Webdunia
బుధవారం, 27 మే 2020 (22:55 IST)
లాక్‌డౌన్‌ కారణంగా టెన్త్‌ పరీక్షలు నిర్వహించకుండా ప్రీఫైనల్‌ పరీక్షా ఫలితాల ఆధారంగా ప్రమోట్‌ చేయాలనే అంశంపై ప్రభుత్వ వైఖరి తెలియజేయాలని హైకోర్టు కోరింది.

విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి/కమిషనర్‌, ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌లకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించిన హైకోర్టు విచారణను జూన్‌ 24కి వాయిదా వేసింది.

కరోనా నేపథ్యంలో ప్రీ ఫైనల్‌ పరీక్షల ఫలితాల ఆధారంగా విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్‌ చేసేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాలని కాకినాడకు చెందిన సొసైటీ ఫర్‌ బెటర్‌ లివింగ్‌ అధ్యక్షుడు టి.భవాని ప్రసాద్‌ పిల్‌ వేశారు.

దీనిని బుధవారం న్యాయమూర్తులు జస్టిస్‌ ఎవి శేషసాయి, జస్టిస్‌ బి.కఅష్ణ మోహన్‌లతో కూడిన డివిజన్‌బెంచ్‌ విచారించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments