Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధాని భూముల... రిజిస్ట్రేషన్లు కొనసాగించండి

Webdunia
శుక్రవారం, 19 డిశెంబరు 2014 (15:30 IST)
రాజధాని కోసం ఎంపిక చేసిన ప్రాంతాలలో రిజిస్ట్రేషన్లను కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శుక్రవారం ఆంధ్రప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. రాజధాని ప్రాంతం భూముల భేరసారాలు అధికంగా ఉండడంతో వాటికి చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాంతంలో రిజిస్ట్రేషన్లను నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వాటిపై కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కోర్టులో రిట్ దాఖలు చేశారు. 
 
రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, వ్యాపారులు కలసి ఆ ప్రాంతంలో భూముల ధరలను ఆకాశానికి పెంచేస్తున్నారని ధరలను బంగారు కంటే అధికం చేస్తున్నారని ప్రభుత్వం ఆరోపిస్తూ, ల్యాండ్ సీలింగ్ ను ప్రవేశపెట్టింది. దీనిపై స్పందించిన హైకోర్టు ల్యాండు సీలింగ్ ఎత్తేయాలని ఆ ప్రాంతంలో ఎవరైనా కొనుగోళ్ళు అమ్మకాలు జరుపుకోవచ్చునని అభిప్రాయపడింది. విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి ప్రాంతాలలో విధించిన ల్యాండు సీలింగ్ ఎత్తేయాలని ఆదేశించింది

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments