Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో హైఅలర్ట్.. వేలూరులో ఉగ్రవాదుల జాడలే కారణం..!

ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుపతిలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. చిత్తూరు జిల్లాకు సరిహద్దుప్రాంతమైన వేలూరులో ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయన్న కారణంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. తిరుపతికి వచ్చే భక్తులందరినీ

Webdunia
గురువారం, 20 అక్టోబరు 2016 (11:37 IST)
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుపతిలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. చిత్తూరు జిల్లాకు సరిహద్దుప్రాంతమైన వేలూరులో ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయన్న కారణంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. తిరుపతికి వచ్చే భక్తులందరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే తిరుమలకు అనుమతిస్తున్నారు.
 
అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద కూడా వాహనాలను తనిఖీలు నిర్వహించిన తర్వాతనే తిరుమలకు అనుమతిస్తున్నారు. బుధవారం రాత్రి కూడా తిరుమలలోని పాపవినాశనం సమీపంలో పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఇప్పటికే కోయంబత్తూరులో ఐదుమంది ఐసిస్‌ తీవ్రవాదులు పట్టుకోవడం, అందులో కొంతమంది వేలూరుకు వచ్చి సిఎంసి ఆసుపత్రిలో రోగుల ముసుగులో ఉన్నారని కేంద్రం నిఘా వర్గానికి సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వేలూరులో కొన్ని చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి బయటి రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను తనిఖీ చేసి పంపుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments