Webdunia - Bharat's app for daily news and videos

Install App

7వ తేదీ నుంచి శాంపిల్ పుష్కరాలు: ఏపీ సర్కారు నిర్ణయం

Webdunia
శుక్రవారం, 19 జూన్ 2015 (10:43 IST)
గోదావరి పుష్కర ఏర్పాట్లు ఎలా ఉన్నాయో చూడాలన్న ఉద్దేశంతో నమూనా పుష్కరాలను నిర్వహించాలని, పుష్కర సమయాల్లో ఎలాంటి చర్యలుంటాయో, వాటినన్నంటినీ ట్రయల్ వేయాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. వచ్చే నెలలో గోదావరి పుష్కరాలు జరుగనున్న నేపథ్యంలో 7వ తేదీ శాంపిల్ పుష్కరాలు జరుగనున్నాయి. రోజూ గోదావరి నదికి హారతివ్వడం నుంచి, నదీ కరకట్టల వెంబడి బాణసంచా వేడుకల వరకూ ట్రయల్ వేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. 
 
25వ తేదీన తాను రాజమండ్రిలో పర్యటిస్తానని, ఆ సమయానికి నమూనా పుష్కరాలకు సంబంధించిన పనులు పూర్తి కావాలని బాబు ఆదేశించారు. కడియం నర్సరీ పూలతో అలంకరణ, అన్ని రకాల వంటకాలతో కూడిన ప్రదర్శనలు, భద్రత నిమిత్తం సీసీ కెమెరాల ఏర్పాటు తదితరాలను చంద్రబాబు అధికారులతో సమీక్షించారు. పుష్కరాల సందర్భంగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఆటలు, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాలని ఆదేశించారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments