Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ 10 రోజులు తిరుమలకు వస్తే ఇబ్బందులే... గోకులాష్టమి వేడుక...

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి తిరుమల బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ యేడాది రెండుసార్లు బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగే అవకాశముంది. అందుకే టిటిడి ఉన్నతాధికారులు పలు ఆర్జిత సేవలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Webdunia
గురువారం, 30 ఆగస్టు 2018 (17:54 IST)
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి తిరుమల బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ యేడాది రెండుసార్లు బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగే అవకాశముంది. అందుకే టిటిడి ఉన్నతాధికారులు పలు ఆర్జిత సేవలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 
 
తిరుమల శ్రీ వెంకటేశ్వరుని సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా సెప్టెంబర్ 12 నుంచి 21 వరకూ తొమ్మిది రోజుల పాటు అన్ని రకాల ఆర్జిత సేవలనూ రద్దు చేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. ఆర్జిత సేవలతో పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలను రద్దు చేస్తున్నట్టు తెలిపింది. 
 
నిత్యమూ వృద్ధులు, దివ్యాంగులు, ఏడాది లోపు వయసున్న చిన్న పిల్లల తల్లిదండ్రులు, దాతలకు కల్పించే దర్శనాలను కూడా రద్దు చేశామని పేర్కొంది. భక్తులు సహకరించాలని కోరింది. కాగా, 3వ తేదీన గోకులాష్టమి సందర్భంగా రాత్రి 8 నుంచి 10 గంటల వరకూ ఆస్థానం వేడుకను ఘనంగా నిర్వహించనున్నామని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments