Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ 10 రోజులు తిరుమలకు వస్తే ఇబ్బందులే... గోకులాష్టమి వేడుక...

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి తిరుమల బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ యేడాది రెండుసార్లు బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగే అవకాశముంది. అందుకే టిటిడి ఉన్నతాధికారులు పలు ఆర్జిత సేవలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Webdunia
గురువారం, 30 ఆగస్టు 2018 (17:54 IST)
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి తిరుమల బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ యేడాది రెండుసార్లు బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగే అవకాశముంది. అందుకే టిటిడి ఉన్నతాధికారులు పలు ఆర్జిత సేవలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 
 
తిరుమల శ్రీ వెంకటేశ్వరుని సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా సెప్టెంబర్ 12 నుంచి 21 వరకూ తొమ్మిది రోజుల పాటు అన్ని రకాల ఆర్జిత సేవలనూ రద్దు చేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. ఆర్జిత సేవలతో పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలను రద్దు చేస్తున్నట్టు తెలిపింది. 
 
నిత్యమూ వృద్ధులు, దివ్యాంగులు, ఏడాది లోపు వయసున్న చిన్న పిల్లల తల్లిదండ్రులు, దాతలకు కల్పించే దర్శనాలను కూడా రద్దు చేశామని పేర్కొంది. భక్తులు సహకరించాలని కోరింది. కాగా, 3వ తేదీన గోకులాష్టమి సందర్భంగా రాత్రి 8 నుంచి 10 గంటల వరకూ ఆస్థానం వేడుకను ఘనంగా నిర్వహించనున్నామని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments