Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీగా పడిపోయిన పసిడి ధరలు, బంగారాన్ని వదలని కోవిడ్

Webdunia
శనివారం, 29 ఫిబ్రవరి 2020 (13:24 IST)
అంతర్జాతీయ మార్కెట్ పై విపరీత ప్రభావం చూపుతున్న కోవిడ్ వైరస్.. బంగారాన్నీ వదల్లేదు. అంతర్జాతీయ ఔన్స్ (31.1గ్రా) పసిడి ధర భారీగా తగ్గింది.

రెండు రోజుల క్రితం1,686.6 డాలర్లకు చేరి ఏడేళ్ల గరిష్టాన్ని చూసిన పసిడి.. శుక్రవారం రాత్రి 12 గంటల సమయానికి 50 డాలర్ల నష్టంతో 1,594 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.

ఒకదశలో ట్రేడింగ్ 1,575 డాలర్లకు పడిపోయింది. ఇక క్రూడ్ విషయానికి వస్తే ఒక దశలో 6 శాతం పైగా పడిపోయి 43.86 డాలర్లను చూసిన నైమెక్స్ క్రూడ్ బ్యారల్ ధర కొంచెం బలపడి 45 డాలర్ల స్థాయికి చేరింది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments