Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ బాలికను అనుభవించాడా? సరే ఈ 30 వేలు తీసుకుని కేసు వాపస్ తీసుకోండి

Webdunia
శుక్రవారం, 27 నవంబరు 2020 (17:46 IST)
చిత్తూరు జిల్లాలో ఓ బాలిక శీలానికి రూ. 30 వేలు వెల కట్టారు. 15 ఏళ్ల బాలికను 30 ఏళ్ల యువకుడు మాయ మాటలు చెప్పి ఎక్కడెక్కడో తిప్పి ఆమెను అనుభవించి ఆ తర్వాత ఇంటి దగ్గర వదిలి వెళ్లిపోయాడు.
 
పూర్తి వివరాలను చూస్తే.. చిత్తూరు జిల్లా మదనపల్లె పరిధిలోని శివాజీనగర్‌లో తల్లిదండ్రులు లేని 15 ఏళ్ల బాలికపై కన్నేసాడు 30 ఏళ్ల హరీష్. ఆమెకు మాయమాటలు చెప్పి గత 19వ తేదీన ఆమెను తీసుకెళ్లిపోయాడు. బాలిక ఆచూకి లభించకపోవడంతో ఆమె బంధువులు పోలీసులకి ఫిర్యాదు చేసారు. పోలీసులు బాలిక కోసం వెతుకుతుండగానే ఆమెను ఇంటి వద్ద వదిలివెళ్లాడు హరీష్.
 
ఇంటికి వచ్చిన బాలిక తనపై హరీష్ చేసిన వ్యవహారాన్నంతా చెప్పింది. దీనితో విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఐతే అదే రాత్రి హరీష్ తరపు పెద్దలు రూ. 30 వేలు ఇస్తామనీ, కేసు వాపసు తీసుకోమని చెప్పారు. అందుకు బాలిక బంధువులు అంగీకరించకపోవడంతో నిన్న రాత్రి బాలిక బంధువుల ఇంటిపై రాళ్ల దాడికి పాల్పడి వారిని చితక్కొట్టారు. ఈ దాడిలో బాలిక బంధువులు పెద్ద రెడ్డెమ్మ, చిన్న రెడ్డెమ్మ గాయపడ్డారు. దాడి విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసారు. తమకు ప్రాణ హాని వుందని తమను రక్షించాలని పోలీసులను కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments