Webdunia - Bharat's app for daily news and videos

Install App

గురజాడ మునిమనవడు జీతం పెంచిన ఏపీ ప్రభుత్వం

గురజాడ అప్పారావు మునిమనవడు గురజాడ వెంకటేశ్వర ప్రసాద్‌ గౌరవ వేతనాన్ని రూ.12,500 నుంచి రూ.20,000కు పెంచుతూ ఏపీ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. విజయనగరం జిల్లాలో ఉన్న గురజాడ అప్పారావు నివాసాన్న

Webdunia
శుక్రవారం, 8 జూన్ 2018 (11:03 IST)
గురజాడ అప్పారావు మునిమనవడు గురజాడ వెంకటేశ్వర ప్రసాద్‌ గౌరవ వేతనాన్ని రూ.12,500 నుంచి రూ.20,000కు పెంచుతూ ఏపీ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. విజయనగరం జిల్లాలో ఉన్న గురజాడ అప్పారావు నివాసాన్ని సాంస్కృతిక శాఖ తన పరిధిలోకి తీసుకున్న విషయం విదితమే. 
 
ఆ ఇంటిలో 1989 నుంచి గ్రంథాలయంతో పాటు గురజాడకు చెందిన పురాతన వస్తువులను ప్రదర్శనగా ఉంచింది. దానికి వెంకటేశ్వర ప్రసాద్‌ను కాంట్రాక్ట్‌ పద్ధతిన మేనేజర్‌గా నియమించింది. ఆయనకు ప్రతి నెలా రూ.12,500 గౌరవ వేతనం అందిస్తోంది. దాన్ని పెంచాల్సిందిగా ఆయన చేసిన విన్నపం మేరకు రూ.20,000కు ప్రభుత్వం పెంచుతూ ఉత్తర్వులు ఆదేశాలు జారీచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments