Webdunia - Bharat's app for daily news and videos

Install App

గురజాడ మునిమనవడు జీతం పెంచిన ఏపీ ప్రభుత్వం

గురజాడ అప్పారావు మునిమనవడు గురజాడ వెంకటేశ్వర ప్రసాద్‌ గౌరవ వేతనాన్ని రూ.12,500 నుంచి రూ.20,000కు పెంచుతూ ఏపీ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. విజయనగరం జిల్లాలో ఉన్న గురజాడ అప్పారావు నివాసాన్న

Webdunia
శుక్రవారం, 8 జూన్ 2018 (11:03 IST)
గురజాడ అప్పారావు మునిమనవడు గురజాడ వెంకటేశ్వర ప్రసాద్‌ గౌరవ వేతనాన్ని రూ.12,500 నుంచి రూ.20,000కు పెంచుతూ ఏపీ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. విజయనగరం జిల్లాలో ఉన్న గురజాడ అప్పారావు నివాసాన్ని సాంస్కృతిక శాఖ తన పరిధిలోకి తీసుకున్న విషయం విదితమే. 
 
ఆ ఇంటిలో 1989 నుంచి గ్రంథాలయంతో పాటు గురజాడకు చెందిన పురాతన వస్తువులను ప్రదర్శనగా ఉంచింది. దానికి వెంకటేశ్వర ప్రసాద్‌ను కాంట్రాక్ట్‌ పద్ధతిన మేనేజర్‌గా నియమించింది. ఆయనకు ప్రతి నెలా రూ.12,500 గౌరవ వేతనం అందిస్తోంది. దాన్ని పెంచాల్సిందిగా ఆయన చేసిన విన్నపం మేరకు రూ.20,000కు ప్రభుత్వం పెంచుతూ ఉత్తర్వులు ఆదేశాలు జారీచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

Ustad: ఉస్తాద్ కోసం పవన్ కళ్యాణ్, శ్రీలీల పై క్లాప్ కొట్టిన హరీశ్ శంకర్

Surya46: సూర్య, వెంకీ అట్లూరి కలయికలో Suriya46 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Mangli Birthday: త్రిపుర రిసార్ట్‌లో మంగ్లీ పుట్టిన రోజు.. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్

AS Ravi Kumar Chowdhury: యజ్ఞం దర్శకుడు AS రవి కుమార్ చౌదరి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

తర్వాతి కథనం
Show comments