Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగుదేశం పార్టీ సర్పంచ్ దారుణ హత్య... ఎవరు చంపించారు?

రాష్ట్ర రాజధాని కూతవేటుదూరంలో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన సర్పంచ్ ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. అదీకూడా... సర్పంచ్ ఇంట్లోకి దూరిన గుర్తుతెలియని దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారు. సోమవారం రాత్రి ఇ

Webdunia
మంగళవారం, 2 మే 2017 (09:41 IST)
రాష్ట్ర రాజధాని కూతవేటుదూరంలో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన సర్పంచ్ ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. అదీకూడా... సర్పంచ్ ఇంట్లోకి దూరిన గుర్తుతెలియని దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారు. సోమవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా ఈ హత్య జరిగింది. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ హత్య కేసు వివరాలను పరిశీలిస్తే...
 
గుంటూరు జిల్లా మాచవరం మండలంలోని వేమవరం సర్పంచ్‌గా టీడీపీ నేత శ్రీనివాసరావు కొనసాగుతున్నారు. ఈయన సోమవారం రాత్రి తన ఇంట్లో నిద్రపోతున్నారు. ఆసమయంలో ఇంట్లోకి చొరబడిన దుండగులు శ్రీనివాసరావును నరికి చంపారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. 
 
కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదు. శ్రీనివాసరావు హత్య స్థానికంగా కలకలం సృష్టించింది. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments