Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ‌గ‌న‌న్న కాల‌నీకి దారిది.... చేబ్రోలు అధికారుల మొద్దు నిద్ర‌!

Webdunia
బుధవారం, 15 సెప్టెంబరు 2021 (10:31 IST)
చేబ్రోలు మండ‌ల అధికారులు మొద్దు నిద్ర‌పోతున్నారు... దీనికి ఈ ర‌హ‌దారే ఉదాహ‌ర‌ణ‌. గుంటూరు జిల్లా పొన్నూరు నియెజకవర్గంలోని చేబ్రోలు మండలంలోని కొత్తరెడ్డి పాలెం జగనన్న కాలనీకి వెళ్లేర‌హ‌దారి ఇంత చ‌క్క‌గా ఉంది. ఇక్క‌డ పేద‌లు క‌ట్టుకుంటున్న 550 గృహాలకు వెళ్ళ‌డానికి ప్రదాన రహదారి పరిస్థితిని మీరే  పొటోలో ప్రత్యక్షంగా చూడొచ్చు. ఈ కాలనీవాసులకు దేవుడే దిక్కులా ఉంది. 
 
మండల అఫీసుకు కుతవేటు దూరంలోని 550 గృహాలు ఉన్న ఈ జగనన్నకాలనీవాసుల ఇబ్బందులు గురించి ఇప్పటికి పది మార్లు అధికారులకి తెలిపినా, పత్రికలలో వచ్చినా న్న అధికారులు, నాయకులు స్పందించకుండా మొద్దు నిద్రపొతున్నారు. 
 
కంటి తుడుపు పనులతో జగనన్న కాలనీవాసుల ఇబ్బందులు తీరేదేన్నాడో అని, త‌మ‌ని ఆదుకునే వారెవ‌రు అని 550 కుటుంబాల వారు బాధ‌ప‌డుతున్నారు. ఇప్పటికైనా హౌసింగ్ ఉన్నత అధికారులు, దయతో మా కాలనీ ప్రదాన రహదారిని,  లోపలి రహదారులను త్వరితగతిన నిర్మాణం చేయాల‌ని కోరుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముత్తయ్య నుంచి అరవైల పడుసోడు.. సాంగ్ రిలీజ్ చేసిన సమంత

Odela2 review: తమన్నా నాగసాధుగా చేసిన ఓదేల 2 చిత్రం ఎలావుందో తెలుసా

మూట ముల్లెతో లావణ్య ఇంటికి చేరుకున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు!!

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments