Webdunia - Bharat's app for daily news and videos

Install App

సొంత వదినపై మరుదుల అత్యాచారం.. పాలల్లో మత్తు ట్యాబెట్లు కలిపి..?

Webdunia
మంగళవారం, 10 డిశెంబరు 2019 (11:51 IST)
మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. సొంత వదినపై మరుదులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు భర్త, అత్తమామలు కూడా ఒత్తిడి తెచ్చిన ఘటన గుంటూరులో జరిగింది. వివరాల్లోకి వెళితే.. పాత గుంటూరుకు చెందిన బాధితురాలికి 2011లో వివాహమైంది. 
 
విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన మామ కాళ్లు పట్టాలంటూ కుటుంబ సభ్యులు ఒత్తిడి చేయడంతో ఆమె అలాగే చేసేది. ఈ క్రమంలో అతడు కోడలితో అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఆ తర్వాత ఇద్దరు మరుదులు ఆమెపై అత్యాచారానికి తెగబడ్డారు. 
 
నాలుగో మరిది పాలల్లో మత్తు ట్యాబ్లెట్లు కలిపి ఇచ్చి, ఆమె మత్తులోకి జారుకున్నాక అత్యాచారం చేశాడు. విషయాన్ని భర్తకు చెబితే అలా ఇష్టం అయితేనే ఉండాలని, లేదంటే వెళ్లిపోవాలని హెచ్చరించాడు. దీంతో వారి అరాచకాలు భరించలేని ఆమె వారిపై వేధింపుల కేసు పెట్టింది. ప్రతిగా నిందితులు ఆమెపై దొంగతనం కేసు మోపి అరెస్ట్ చేయించారు.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments