Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపల్లె రైల్వే స్టేషన్‌లో సామూహిక అత్యాచార దోషులకు 20 యేళ్ల జైలు

Webdunia
బుధవారం, 9 ఆగస్టు 2023 (19:17 IST)
గుంటూరు జిల్లా రేపల్లె రైల్వే స్టేషన్‌లో జరిగిన సామూహిక అత్యాచార కేసులో దోషులుగా తేలిన ముగ్గురు కామాంధులకు 20 యేళ్ల పాటు జైలుశిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. గత యేడాది ఈ అత్యాచార కేసు జరిగింది. కూలి పనుల కోసం కొందరు వలస కార్మికులు వచ్చారు. వీరు రైల్వే స్టేషన్‌‍లో నిద్రిస్తుండగా, భర్తను కొట్టి, మహిళను ఫ్లాట్‌ఫాం చివరకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ కేసులో బుధవారం తీర్పును వెలువడింది, దోషులుగా తేలిన వారికి 20 యేళ్ల జైలుశిక్ష విధిస్తూ గుంటూరు న్యాయస్థానం తీర్పునిచ్చింది. 
 
కాగా, గత 2022 మే నెల ఒకటో తేదీన ఈ అత్యాచార ఘటన జరిగింది. ప్రకాశం జిల్లాకు చెందిన మహిలపై ముగ్గురు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ గుంటూరు నాలుగో అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో జరిగింది. ఈ నిందితులు నేరానికి పాల్పడినట్టు కోర్టు నిర్ధారించింది. దీంతో ఈ కేసులో ఏ1, ఏ2లకు జైలుశిక్ష విధించింది. ఇదే కేసులో మరో నిందితుడైన మైనర్ అయిన ఏ3 కేసు విచారణ తెనాలి పోక్సో కోర్టులో సాగుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మూట ముల్లెతో లావణ్య ఇంటికి చేరుకున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు!!

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments