Webdunia - Bharat's app for daily news and videos

Install App

'లాటరీల రాంబాబు'గా మంత్రి అవతారం ... కేసు నమోదుకు కోర్టు ఆదేశం

Webdunia
గురువారం, 12 జనవరి 2023 (09:51 IST)
ఏపీలో అధికార వైకాపా మంత్రి అంబటి రాంబాబు ఇపుడు మరో కొత్త అవతారమెత్తారు. లాటరీల రాంబాబుగా మారిపోయారు. సంక్రాంతి సంబరాల సందర్భంగా ఆయన వైఎస్ఆర్ సంక్రాంతి లక్కీడ్రా పేరుతో లాటరీ టిక్కెట్ల విక్రయానికి శ్రీకారం చుట్టారు. దీంతో ఆయనపై తక్షణం కేసు నమోదు చేయాలంటూ పోలీసులను గుంటూరు జిల్లా ప్రిన్సిపల్ సివిల్ కోర్టు ఆదేశించింది. 
 
వైఎస్ఆర్ సంక్రాంతి సంబరాల పేరిట సత్తెనపల్లి నియోజకవర్గంలో వైకాపా నేతలు, కార్యకర్తల ద్వారా లక్కీడ్రా కూపన్లు విక్రయిస్తున్నారంటూ జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర రావు సత్తెనపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ నేతలకు గులాంగిరి చేసే పోలీసులు మంత్రి అంబటిపై కేసు నమోదు చేయలేదు. దీంతో ఫిర్యాదుదారుడు కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం తక్షణమే అంబటిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments