Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిలకలూరి పేటలో కలకలం రేపుతున్న బాలుడి కిడ్నాప్

Webdunia
సోమవారం, 3 అక్టోబరు 2022 (12:33 IST)
గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఓ బాలుడి కిడ్నాప్ కలకలం రేపుతుంది. చెన్నైలో ధాన్యం వ్యాపారం చేసే ఓ వ్యక్తి కుమారుడు రాజీవ్ సాయి కిడ్నాప్‌నకు గురయ్యాడు. దసరా పండుగ కోసం చిలకలూరి పేటకు ఆయన కుటుంబం వచ్చింది. ఈ క్రమంలో ఆ బాలుడు కిడ్నాప్‌నకు గురయ్యాడు. 
 
గుర్తు తెలియని వ్యక్తులు కొందరు ఎనిమిదేళ్ల రాజీవ్ సాయిని కిడ్నాప్ చేశారు. చిలకలూరి పేటలోని 13వ వార్డులో ఉన్న దేవాలయంలో రాజీవ్ తల్లిదండ్రులు పూజలు చేస్తున్న సమయంలో బాలుడిని దుండగులు కిడ్నాప్ చేశారు.
 
రాజీవ్ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. బాలుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. తమ ముద్దుల కుమారుడు ఒక్కసారిగా కనిపించకుండా పోడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.  

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments