Webdunia - Bharat's app for daily news and videos

Install App

గులాబ్ తుఫాన్ సహాయక చర్యలు వేగవంతం చేయాలి: సాకే శైలజానాథ్

Webdunia
మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (07:17 IST)
రాష్ట్రంలో గులాబ్ తుఫాన్ సృష్టించిన నష్టం పై ప్రభుత్వం త్వరితగతిన అంచనాలు వేసి సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ కోరారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఆయన ఆంధ్ర రత్న భవన్ నుంచి విడుదల చేసిన ఒక ప్రకటనలో వరదల కారణంగా దెబ్బ తిన్న రోడ్లకు తక్షణం మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.

తుఫాన్ సృష్టించిన నష్టం పై ప్రభుత్వం త్వరితగతిన అంచనాలు వేసి దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులకు న్యాయం చేయాలని అన్నారు. వర్షాల కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు తక్షణం ఆర్థిక సహాయం అందించాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

Pawan: పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు ట్రైలర్ కు డేట్ ఫిక్స్

అలాంటి తల్లిదండ్రులకి ఒక గుణపాఠం కావాలి : హీరో శివాజీ

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments