మండపానికి తొలి భార్య.... పెళ్లి పీటలపై నుంచి వరుడు పరార్!!

ఠాగూర్
శుక్రవారం, 9 ఆగస్టు 2024 (15:51 IST)
తిరుమల తిరుపతిలో ఓ ఆశ్చర్యక ఘటన జరిగింది. విడాకుల కేసు కోర్టులో ఉండగా ఓ వ్యక్తి రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. దీంతో పెళ్లిపీటలపై కూర్చొన్న వరుడు మండపం నుంచి పారిపోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
రాకేశ్ అనే వ్యక్తికి తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా పెండ్యాలకు చెందిన సంధ్య అనే మహిళపై ఇదివరకే వివాహమైంది. వీరికి ఓ పాప కూడా ఉంది. ఆ తర్వాత మనస్పర్థల కారణంగా ఇద్దరూ దూరమయ్యారు. వీరిద్దరి విడాకుల కోర్టు ప్రస్తుతం కోర్టులో సాగుతుంది. ఆ విడాకుల పంచాయతీ ముగియకుండానే రాకేశ్ మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. 
 
తిరుమలలోని ఓ మఠంలో వివాహం చేసుకోబోతున్నట్టు మొదటి భార్య సంధ్యకు తెలిసింది. దీంతో ఆమె వెంటనే తన కుటుంబ సభ్యులను వెంటబెట్టుకుని తిరుమలలోని వివాహం జరిగే కళ్యాణమండపానికి చేరుకుంది. అప్పటికే పెళ్లి పీటలపై కూర్చున్న వరుడు రాకేశ్.. సంధ్యను చూడగానే అక్కడి నుంచి పరారయ్యే ప్రయత్నం చేశాడు. వెంటనే స్పందించిన సంధ్య కుటుంబ సభ్యులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dharmendra Health Update: ధర్మేంద్ర ఆరోగ్యం నిలకడగా వుంది.. ఇషా డియోల్

మేల్ ఫెర్టిలిటీ నేపథ్యంగా లవ్ స్టోరీతో సాగే సంతాన ప్రాప్తిరస్తు - నిర్మాతలు

ఎస్ఎస్ దుష్యంత్, ఆషికా రంగనాథ్ కెమిస్ట్రీతో గత వైభవం ట్రైలర్

జూటోపియా 2 లో జూడీ హాప్స్‌కి వాయిస్‌ ఇచ్చిన శ్రద్ధా కపూర్‌

Faria Abdullah: సందీప్ కిషన్ హీరోగా సిగ్మా పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

తర్వాతి కథనం
Show comments