Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోం మంత్రిని క‌లిసిన గ్రేటర్ విశాఖ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్

Webdunia
బుధవారం, 21 జులై 2021 (14:44 IST)
గ్రేటర్ విశాఖపట్నం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ గన్నమని వెంకటేశ్వరరావు ఏపీ హోంమంత్రి సుచరితని మర్యాదపూర్వకంగా కలిశారు. గుంటూరు బ్రాడిపేటలోని హోంమంత్రి క్యాంప్ కార్యాలయంలో మేకతోటి సుచరిత ను కలిసి పుష్పగుచ్చం అందించారు.

చైర్మన్ వెంకటేశ్వర రావుతో పాటు పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకర్ రావు కూడా హోంమంత్రిని కలిసారు. విశాఖపట్నం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన వెంకటేశ్వర రావుకు హోంమంత్రి సుచరిత శుభాకాంక్షలు తెలిపారు.

గ్రేట‌ర్ విశాఖ‌ను స్మార్ట్ సిటీగా మ‌రింత అభివృద్ధి చేయాల‌నే త‌లంపుతో చిత్త శుద్ధితో ప‌నిచేస్తాన‌ని గ్రేటర్ విశాఖపట్నం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ గన్నమని వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. హోం మంత్రిగా ఒక మ‌హిళ‌ను నియ‌మించిన సీఎం జ‌గ‌న్ ఆశీస్సుల‌తో పనిచేస్తాన‌ని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments