Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు గొప్ప పదవి జనసైనికుడు, పవన్ కల్యాణ్ జనం మనిషి: మెగా బ్రదర్ నాగబాబు

ఐవీఆర్
గురువారం, 14 మార్చి 2024 (22:14 IST)
కర్టెసి-ట్విట్టర్
జనసేనలో తన సొంత సోదరుడికే పవన్ కల్యాణ్ టిక్కెట్ ఇవ్వలేదనీ, అందుకు ఆగ్రహించి మెగాబ్రదర్ నాగబాబు తన ఫోనుని స్విచాఫ్ చేసుకున్నారంటూ చేసిన కొందరి వ్యాఖ్యలకు నాగబాబు స్ట్రైట్ రిటార్డ్ ఇచ్చారు. జనసైనికుడిగా పనిచేయడం కంటే గొప్ప పదవి ఇంకేమీ లేదని స్పష్టం చేసారు. ట్విట్టర్ ఎక్స్ లో ఆయన వీడియో ద్వారా సందేశాన్ని పోస్ట్ చేసారు. 
 
జనసేన 11వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ... జనసేనలో పదవుల కోసం కాకుండా ప్రజల కోసం పాటుపడేవారు లక్షల్లో వున్నారని అన్నారు. ఎందరో నాయకులు పదవుల కోసం కాకుండా తమ నాయకుడి లక్ష్యం కోసం పనిచేస్తున్నారని కితాబునిచ్చారు. ప్రజల కోసం అన్నింటిని త్యాగం చేసేవారు చాలా అరుదుగా వుంటారనీ, అలాంటివారిలో మా పవన్ కల్యాణ్ ఒకరని ప్రశంసించారు. ఆంధ్ర ప్రజల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న జనసేనానికి వెన్నుదన్నుగా వుంటున్న జనసైనికుల్లో ఒకడిగా పనిచేస్తానని చెప్పారు.

సంబంధిత వార్తలు

ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఎన్టీఆర్ నీల్’ వ‌ర్కింగ్ టైటిల్‌తో చిత్రం ప్రకటన

2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెనాలి అమ్మాయి..

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

'సిరివెన్నెల'కు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments